ఈ యేడాది మొదట నుంచి తెలంగాణలో ఇప్పటి వరకూ 2157 మందికి ఈ వ్యాధి సోకింది. ఇందులో 79 మంది మరణించారు. వాతావరణం చల్లబడుతుండడంతో స్వైన్ ఫ్లూ పెరుగుతోందనే అనుమానం కలుగుతోంది. ఖమ్మ జిల్లా నుంచి వచ్చిన ఓ వ్యక్తికి స్వైన్ ఫ్లూ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. అయితే మరో ఇద్దరు మాత్రం వైద్యుల పరీక్షలలో ఉన్నారు.