నిజానికి గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయినప్పటి నుంచి జయసుధ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఆమెను తమ పార్టీలో చేర్చుకునేందుకు తెరాస నేతలు ముమ్మరంగా ప్రయత్నాలు చేశారు కూడా. కానీ, ఈ విషయంలో జయసుధ ఎక్కడా కూడా బయటపడలేదు.