వివరాల్లోకి వెళితే.. మాచర్లకు చెందిన శ్రీనివాసరావు, బాపట్ల మండలానికి చెందిన ఝాన్సీ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. బాపట్ల విద్యుత్ శాఖలో పనిచేస్తున్న శ్రీనివాసరావుకు భార్యాపిల్లలు ఉన్నారు. ఝాన్సీతో ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. ఇంతలో ఏమైందో ఏమోకానీ మాచర్లలో పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నారు.