విశాఖపట్నం నగరంలో చోరీలకు పాల్పడుతూ కాలనీ వాసులకు ముచ్చెమటలు పట్టిస్తున్న ఒడిశా, ఛత్తీస్ ఘడ్ దొంగల ముఠా పోలీసులు కన్నేవారు. ఇద్దరు దొంగలను నగర పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 5.65 లక్షల విలువైన నగదు, నగలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని నాలుగో పట్టణ పోలీసు స్టేషన్కు తరలించారు.