విజయవాడలో శనివారం జరిగిన ఏపీ ఛాంబర్ ఆప్ కామర్స్ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. దేశ ఆర్థక వ్యవస్థను గాడిన పెట్టేందుకు సంస్కరణల బాట పట్టక తప్పదన్న ఆయన, మాజీ ప్రధానమంత్రి, భారతరత్న వాజ్పేయి ప్రవేశపెట్టిన సంస్కరణలు దేశానికి ఆర్థిక పరంగా జవసత్వాలను ఇచ్చాయన్నారు.