విఐపి దర్శనానికి 500 రూపాయల టికెట్లు 13వ తేదీ నుంచి ఆన్లైన్లో లభ్యమవుతాయి. 500 రూపాయల టిక్కెట్ కొనుగోలు చేసిన భక్తులకు పున్నమి ఘాట్ నుండి వాహన సదుపాయం ఏర్పాటు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామని దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం తెలిపింది.