దీంతో ఆ బాలికను ఎలాగైనా వశపరుచుకోవాలన్న ఉద్దేశ్యంతో స్మార్ట్ ఫోన్ కొనిస్తానని నమ్మించి తన బైకుపై ఎక్కించుకున్నాడు. ఆ తర్వాత బాలికను నరవ గ్రామ శివారుకు తీసుకువెళ్లి మణికంఠ అత్యాచారయత్నం చేశాడు. దీంతో భీతిల్లిన బాలిక తీవ్రంగా ప్రతిఘటించి అక్కడ నుంచి తప్పించుకుంది. తల్లిదండ్రుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ మురళి కేసు దర్యాప్తు చేస్తున్నారు.