పట్టిసీమ కోసం రూ.1100 కోట్లకు టెండర్లు పిలిచారన్నారని పేర్కొన్నారు. ఈ టెండర్లలో 21.9 శాతం ఎక్కువ వేశారని వెల్లడించారు. సెలక్టివ్ టెండరింగ్ ప్రాసెస్ జరిగిందని, రూ.350 కోట్లు ఎక్కువకు కోట్చేశారని ఆరోపించారు. పైపులు, పంప్లు తగ్గితే ధర తగ్గదా? అని ప్రశ్నించారు. పట్టిసీమ ప్రాజక్టు.. గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ పరిధిలోకి వెళ్తుందన్నారు.