తెలుగు రాష్ట్రాల్లో ఐటీ పరిశ్రమలు స్థాపించేందుకు విప్రో సంస్థ ఉవ్విళ్లూరుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ఐటీ పరిశ్రమల స్థాపనకు సిద్ధంగా ఉన్నామని, రెండు రాష్ట్రాల్లో పరిశ్రమల ఏర్పాటుకు కృషిచేస్తామని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చెప్పినట్లు తెలుస్తోంది.