వైసీపీ ఎంత పట్టు బిగిద్దామనుకుంటున్నా జారిపోయేవారు జారీపోతూనే ఉన్నారు. వైసీపీకి మరో షాక్ తగలబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే జంప్ చేయనున్నట్లు చెప్పుకుంటున్నారు. ప్రకాశం జిల్లా పార్టీ జిల్లా అధ్యక్షుడు, గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్రెడ్డి తెదేపాలోకి చేరాలని కసరత్తు చేస్తున్నట్లు తెలు్సతోంది.