రైతులు కరవుతో అల్లాడిపోతున్నారని, నిత్యావసర ధరలు ఆకాశానికి అంటడంతో ప్రజలు అల్లాడిపోతున్నారని.. అయినప్పటికీ ఇవేమీ పట్టని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యాత్రల పేరుతో ప్రజలను మభ్యపెట్టే పనికి శ్రీకారం చుట్టారని వైకాపా ఎమ్మెల్యే రోజా విమర్శలు గుప్పించారు.
నిత్యావసరాల ధరలు ఆకాశానికి అంటడంతో, ప్రజలు అల్లాడిపోతున్నారని... అయినా, ఇవేమీ పట్టని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యాత్రల పేరుతో ప్రజలను మభ్యపెట్టే పనికి శ్రీకారం చుట్టారని ఆరోపించారు.