ఉమ్మడి రాష్ట్రానికే జోనల్ వ్యవస్థ వర్తిస్తుందన్నారు. రాష్ట్రం విడిపోయింది గనుక దానిపై మార్పులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చే వారికి కొన్ని వెసులుబాటులు కల్పించాల్సిన అవసరం ఉందన్న మంత్రి, అవసరమైతే అందుకోసం జోనల్ వ్యవస్థను రద్దు చేయాలని మంత్రి అభిప్రాయపడ్డారు.