అరుణ్ జైట్లీ 2016-17 బడ్జెట్ పార్లమెంటులో ప్రవేశపెడుతున్నారు. ఇందులో భాగంగా ఆయన చెపుతూ... 54 శాతం మంది పౌరులు రోడ్లు-రహదారులపై అత్యధిక నిధులను కేటాయించాలని తమను కోరారనీ, అందువల్ల రూ.97000 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. దీనిపై తమన్నా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ రీ-ట్వీట్ చేసింది.