'ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన', తెలంగాణ 60%, ఏపీ తెల్లబోయింది... ఎందుకు?

బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (11:47 IST)
రైతన్నల కోసం వ్యవయాస బీమా.... ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఉత్తరాదిలో 80 నుంచి 90 శాతం వికసించగా అది తెలంగాణలో 60 శాతం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు కేవలం 40 శాతం మాత్రమే ఈ పథకాన్ని ఉపయోగించుకున్నారు. చూడండి ఈ దిగువ మ్యాప్‌లో....

వెబ్దునియా పై చదవండి