ముంబైలో 46 వేల మంది మిలియనీర్లు వుండగా, కోల్ కతాలో 9,600 మంది, హైదరాబాద్ నగరంలో 9 వేల మంది, బెంగళూరులో 7,700 మంది, చెన్నైలో 6,600 మంది, పుణెలో 4,500 మంది, గుర్గావ్ 4 వేల మంది వున్నట్లు జాబితాలో పేర్కొంది. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లెక్కేంటో తెలియాల్సి వుంది.