మెడికల్ ప్రవేశ పరీక్ష, సీబీఎస్ఈ షెడ్యూల్ ప్రకారం మే 1న తొలిదశ పరీక్ష నిర్వహించేందుకు ధర్మాసనం అనుమతిచ్చింది. జులై 24న రెండో దశ పరీక్ష నిర్వహించాలని సుప్రీం అనుమతిచ్చింది. అన్ని రాష్ట్రాల్లో అమలుచేయాలని ఆదేశించింది. ఆగస్టు 17న రెండు దశల ఫలితాలు విడుదల చేయాలని, సెప్టెంబరు 30లోగా ఆడ్మిషన్ ప్రక్రియ పూర్తిచేయాలని సుప్రీంకోర్టు సూచించింది.