ఇంకా ముఠాకు చెందిన వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు పాడి సమీపంలోని ఓ విలాసవంతమైన భవనంలో వ్యభిచారం జరుగుతున్నట్లుగా తెలుసుకున్న పోలీసులు అక్కడ తనిఖీలు చేసి ఇతర రాష్ట్రాలకు చెందిన ముగ్గురు యువతులను విడిపించారు. వ్యభిచారం కోసం ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను విమానంలో రప్పిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.