×
SEARCH
Telugu
हिन्दी
English
தமிழ்
मराठी
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
టారెట్
జాతక చక్రం
జాతక పొంతనలు
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
ఆధ్యాత్మికం
శ్రీకృష్ణాష్టమి
వార్తలు
ప్రార్థన
హిందూ
శ్రీరామనవమి
పండుగలు
వినాయక చవితి
బ్రహ్మోత్సవాలు
దసరా
సంక్రాంతి
దేవీ నవరాత్రులు
యోగా
ఆసనాలు
కథనాలు
హాస్యం
జోకులు
దినఫలాలు
ఫోటోగ్యాలెరీ
వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
ఆరోగ్యం
క్రికెట్
భవిష్యవాణి
ప్రేమాయణం
ఆధ్యాత్మికం
యోగా
హాస్యం
దినఫలాలు
ఫోటోగ్యాలెరీ
వాడిపోయిన కాయగూరలు తాజాగా వుండాలంటే ఇలా చేయాలి
బుధవారం, 22 సెప్టెంబరు 2021 (21:20 IST)
వాడిపోయినట్లుండే కాయగూరలను ఉపయోగించే ముందు వాటిని నిమ్మరసం కలిపిన నీటిలో గంటసేపు ఉంచి తరువాత వాడితే తాజాగా మారుతాయి.
ఫ్రిజ్ లేని వారు.. గుడ్ల పై పొరమీద ఆవాలనూనె గానీ, వనస్పతి నూనెగానీ పూస్తే.. గుడ్లు చెడిపోకుండా తాజాగా ఉంటాయి.
కాసిన్ని పాలతోటే టీ రెడీ చేసిన తరువాత, అందులో కాసింత బిస్కెట్ పొడిని వేసి బాగా కలిపండి. తక్కువ పాలతో ఎక్కువ చిక్కటి టీ రెడీ అయినట్లే.
ఉల్లిపాయకు పొట్టును తీసి... ఉప్పు నీటిలో కొంచెం సేపు నానబెట్టిన తరువాత తిన్నట్లయితే నోరు వాసన రాకుండా ఉంటుంది.
ప్రతిరోజు ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు ఒక చాక్లెట్ కూడా తినటం మరీ మంచిది. ముఖ్యంగా గర్భిణీలకు చాలా మంచిదని శాస్త్రవేత్తలు అంటున్నారు.
కాకర కాయల్ని కాయలుగానే ఉంచితే త్వరగా పండిపోతాయి. అలా కాకుండా వాటిని ముక్కలుగా కోసి ఉంచుకుంటే త్వరగా పండవు.
అన్నం ఉడుకుతున్నప్పుడు పొంగిపోకుండా ఉండాలంటే ముందుగానే అన్నం వండే గిన్నె అంచు లోపలివైపు నూనె రాస్తే అలా పొంగదు.
వెబ్దునియా పై చదవండి
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
సంబంధిత వార్తలు
కూరగాయలు సరిగ్గా తరగడం రాదా.. అంతే అత్తపై కోడలు..?
బీటెక్ విద్యార్థులకు శుభవార్త: 30,000 మంది ఫ్రెషర్స్కి ఆఫర్ లెటర్స్
అద్గది సంగతి... కూరగాయలు విక్రయించిన ఐఏఎస్ అధికారి!!
అమెరికాలో కరోనా విశ్వరూపం : తాజాగా 2.6 లక్షల కేసులు నమోదు
పట్టపగలే సాయుధులు రెచ్చిపోయారు.. 37మంది బలి
తాాజా వార్తలు
Rashtriya Parivarik Labh Yojana: నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్-రూ.30వేలు ఈజీగా పొందవచ్చు
ప్రేమ పేరుతో మైనర్ బాలికలపై వేధింపులు.. అక్కాచెల్లెళ్లను అలా వాడుకోవాలనుకున్నాడు..
ఇండియా మళ్లీ యుద్ధం అంటే ఇక వారికేమీ మిగలదు: పాక్ ప్రధాని
ఆపరేషన్ సిందూర్ ట్రైలర్ మాత్రమే.. ముందుంది రియల్ సినిమా : మంత్రి రాజ్నాథ్ వార్నింగ్
Hyderabad: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి.. శరీరంపై గాయాలు
టాలీవుడ్ లేటెస్ట్
రూ.28 కోట్లు పెట్టి చిత్రాన్ని తీస్తే రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది...
కంగ్రాట్స్ అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్యా, నువ్వు టాలీవుడ్ టాప్ హీరోయిన్ అవ్వాలి
Pawan: హరిహరవీరమల్లుకు డేట్ ఫిక్స్ చేసిన పవన్ కళ్యాణ్
NTR: ఎన్.టి.ఆర్. వార్ 2 గురించి హృతిక్ రోషన్ ఆసక్తికర వ్యాఖ్యలు
చైనా ఉత్పత్తులను కొనడం మానేద్దాం.. మన దేశాన్ని ఆదరిద్దాం : రేణూ దేశాయ్ పిలుపు
యాప్లో చూడండి
x