తాజాగా, బీసీసీఐలో జరిగిన మరో అవినీతి వెలుగులోకి రావడంతో దాల్మియా ఈ నిర్ణయం తీసుకోనున్నట్టు వార్తలు వెలువడ్డాయి. బుకీల గురించి శ్రీనివాసన్ స్వయంగా తన కుటుంబ సభ్యులతో చర్చించినట్టు ఆరోపణలు రాగా, బెట్టింగ్ రాకెట్లో వారి ప్రమేయంపై ఆధారాలు లభించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ చివరి రోజైన మే 24న బీసీసీఐ సమావేశం కానున్నట్టు సమాచారం.