ప్రపంచకప్ సెమీఫైనల్లో ఓడి వరల్డ్ కప్ను జారవిడుచుకున్న తర్వాత టీమిండియా అంతర్జాతీయ టూర్కు సిద్ధమైంది. ప్రపంచకప్ తర్వాత టీమిండియా బంగ్లాదేశ్లో పర్యటించనుంది. ఈ టూర్లో భాగంగా బంగ్లాదేశ్తో ఒక టెస్టు, 3 వన్డే పోటీల్లో ఆడుతుంది.
కాగా జూన్ 18, 21, 24 తేదీల్లో వన్డే మ్యాచ్లుంటాయి. మిర్పూర్లోనే 3 వన్డేలు జరుగుతాయని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తెలిపింది. జూన్ 26తో బంగ్లాదేశ్లో భారత్ టూర్ ముగుస్తుంది. ఇకపోతే.. జూలైలో-ఆగస్టులో దక్షిణాఫ్రికా బంగ్లాదేశ్లో పర్యటిస్తుంది.