అంతేగాక భారత్, పాకిస్థాన్ దేశాలకు అత్యంత గౌరవప్రదమని పేర్కొన్నాడు. "ఈ విజయం పట్ల నేను చాలా గర్వంగా, సంతోషంగా ఉన్నా. నా భార్యగా పాకిస్థాన్కు చాలా గర్వకారణం. అంతేకాదు 100 శాతం నిబద్ధతతో తన దేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తోంది" అని షోయబ్ పేర్కొన్నాడు.
సానియాను వివాహం చేసుకోకముందు టెన్నిస్ అంటే చాలా ఇష్టమని, కానీ ఇప్పుడు తన హృదయమంతా నిజంగా అదే నిండి ఉందని చెప్పుకొచ్చాడు. భార్య ఆడుతున్న సమయంలో తానెపప్పుడు ఉండను కాబట్టి మిస్ అవుతున్నానన్న కారణంతో తన మ్యాచ్లు ఎప్పుడూ చూస్తుంటానని షోయబ్ తెలిపాడు.