గురువారం ఉదయం మహారాజుకోట దగ్గర శ్రీనివాసానంద సరస్వతి దీక్షకు దిగారు. ఆయన ఆమరణ దీక్షకు పలు సంఘాలు మద్దతు తెలిపాయి. కాగా, అభిజిత్ లగ్నంలో శ్రీరామ కల్యాణం జరగకపోతే ఆంధ్రప్రదేశ్కు తీవ్ర నష్టం వాటిల్లుతుందని విశ్రాంత ప్రొఫెసర్ ఏవీ సుబ్బారావు హెచ్చరించారు.