సౌతాఫ్రికా జట్టును చిత్తు చేసి, ఘన విజయం సాధించిన టీమిండియా భారీ వర్షంలో చిక్కుకుంది. ఆస్ట్రేలియా నగరం మెల్ బోర్న్లో జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్లో విజయాన్ని కైవసం చేసుకున్న ధోనీ సేన, తదుపరి మ్యాచ్ కోసం ఆ దేశంలోని మరో నగరం పెర్త్కు సోమవారం ఉదయం బయలుదేరింది.