ప్రేమపక్షులు విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ మళ్లీ ఒకటి కాబోతున్నారని తెలిసింది. ఆసియా కప్లో పాకిస్థాన్పై భారత్ను గెలిపించిన కోహ్లీకి అనుష్క ఫోన్ చేసి అభినందనలు తెలిపిందని సమాచారం. ఆ రోజు చాలాసేపు మాట్లాడుకున్న ఈ ఇద్దరూ త్వరలోనే రహస్యంగా సమావేశం కావాలని నిర్ణయించుకున్నారట.
ఇకపోతే.. మహిళా దినోత్సవం సందర్భంగా తన ట్విట్టర్ అకౌంట్లో ప్రత్యేక సందేశం పోస్ట్ చేసి మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశాడు. అయితే దేశంలో అత్యాచారాలు, చిన్నారులపై వివక్ష ఎక్కువైన నేపథ్యంలో మహిళలపై తన గౌరవాన్ని చాటుకున్నాడు. సమాజంలో సగటు మహిళకు ఎదురవుతున్న ఇబ్బందులపై క్షమించండని కోరుకున్నాడు.