ఐసీసీ సస్పెన్షన్ విధించడంతో మూడు నెలల తర్వాత అజ్మల్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో కనిపించాడు. ఐసీసీ సస్పెన్షన్ విధించడంతో మూడు నెలలపాటు అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉన్న పాకిస్థాన్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ ఎట్టకేలకు ఫస్ట్ క్లాస్ మ్యాచ్ సందర్భంగా ఫీల్డ్లోకి దిగాడు.