కోహ్లి టెక్నిక్లో ఎలాంటి లోపం లేదని... అయితే, అతను మరింత ఏకాగ్రతతో ఆడాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డాడు. కోహ్లి చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నాడని... తాను గాడిన పడటానికి ఒకే ఒక ఇన్నింగ్స్ చాలని అంటున్నాడని తెలిపారు. పదిరోజుల పాటు కోహ్లీతోనే తాను ఉంటానని... ఐదోటెస్ట్ మొదలయిన తర్వాత ఇండియాకు బయలుదేరతానని రాజీవ్ శర్మ తెలిపాడు.