అనంతరం 23 పరుగులు చేసిన అంబటి రాయుడు మార్ష్ బౌలింగ్లో వార్నర్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం 14 ఓవర్లు ముగిసేసరికి భారత్ రెండు వికెట్లు కోల్పోయి 64 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తోంది. కాగా, మ్యాచ్ ప్రారంభానికి ముందు వర్షం కురియడంతో ఈ మ్యాచును 44 ఓవర్లకు కుదించారు.