భారత్ టూర్ను వెస్టిండీస్ ఆటగాళ్లు అనూహ్యంగా ఉపసంహరించుకోవడంవల్లే భారీ నష్టాలను ఎదుర్కొంటున్నామన్నారు. విండీస్ బోర్డుపై దావావేసి ఐసీసీతో చర్చించి ఈ వ్యవహారాన్ని పరిష్కరించుకుంటామని సంజయ్ పటేల్ వెల్లడించారు. చివరికి భారత్తో సిరీస్ ఆడేందుకు తక్కువ సమయంలో శ్రీలంక బోర్డుతో మాట్లాడి ఒప్పించామని పటేల్ చెప్పుకొచ్చారు.