ఈ నివేదికలో మొత్తం 13 మంది పేర్లు ఉండగా, వారిలో ఏడుగురు పేర్లను వెల్లడించింది. ఇందులో ఇందులో ఐసీసీ చీఫ్ ఎన్ శ్రీనివాసన్, ఆయన అల్లుడు గురునాథ్ మెయప్పన్, క్రికెటర్లు స్టువర్ట్ బిన్నీ(భారత్), ఓవైషా (ఇంగ్లాండ్), శామ్యూల్ బాడ్రీ (వెస్టిండిస్), బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా, మాజీ ఐపీఎల్ ఆఫీసర్ సుందర్ రామన్ పేర్లు ఉన్నాయి. ఆ తర్వాత స్పాట్ ఫిక్సింగ్ కేసు తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 24కు తేదీకి వాయిదా వేసింది.