ప్రతి రోజు పండ్లు తింటే అనారోగ్యం దరిచేరదని వైద్యులు తెలుపుతుంటారు. అయితే పండ్లు ఆరోగ్యానికి మేలు చేసినా దంతాలకు మాత్రం సమస్యలను తెచ్చిపెడతాయని ఒక అధ్యయనం ద్వారా వెల్లడైంది. ఆ అధ్యయనంలో ఐదుగురిలో నలుగురు దంత వైద్యులు ఇదే మాట చెబుతున్నారు. 458 మంది దంత వైద్యులను దీనిపై అధ్యాయనం చేస్తే ఈ విషయాన్ని వెల్లడించారు.