మన దేశంలో 30 నుంచి 50 శాతం మందికి అధిక బరువు కారణంగానే మధుమేహం, రక్తపోటు, గుండెపోటు, పక్కవాతం, నడుము నొప్పి, మోకాలి నొప్పి, పాదాల్లో నొప్పి, నెలసరి సమస్యలు, సంతాన లేమి, కిడ్నీ సమస్యలు ఏర్పడుతున్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
* మందులు తీసుకోవడం ద్వారా ఒబిసిటీని దూరం చేసుకోవచ్చు. రోజూ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి పూట పరిమితంగా భోజనం తీసుకోవాలి. మధ్య మధ్యలో రెండు కప్పులు శెనగలు వంటి ధాన్యాలు తీసుకోవచ్చు