కారంగా ఉన్న వంటకాలను తీసుకోవడం ద్వారా శరీరంలోని ఉష్ణం అధికమవుతుందని, తద్వారా స్థూలకాయం తప్పట్లేదు. కారం తినేటప్పుడు నీరు అధికంగా సేవించడం చేస్తారు. అలాగే కారాన్ని ఎక్కువగా తీసుకుంటే అంతే ఎక్కువగా ఆకలి ఉంటుందని తద్వారా ఒబిసిటీకి దారితీస్తుంది. కారం మితంగా తీసుకునేవారిలో ఊబకాయం తక్కువే.
మనం తీసుకునే ఆహారంలో ఉప్పు, తీపు, కారం, పులుపు అన్నీ మితంగా ఉంటే ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.