ఐతే ఏ పండునైనా భోజనం తర్వాత తిన్నట్లయితే అందులో ఉన్న చక్కెర నిల్వలు శరీరంలో అలాగే నిల్వ చేయబడతాయి. అందువల్ల బొప్పాయి పండును కూడా భోజనానికి ముందే తినాలి. భోజనం చేసే ముందు... కనీసం 3 గంటలకు ముందు బొప్పాయి పండును తీసుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఇలా భోజనానికి ముందు తినడం వల్ల పండ్లు శరీరానికి ఉపయోగపడుతాయి.