×
SEARCH
Telugu
हिन्दी
English
தமிழ்
मराठी
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
టారెట్
జాతక చక్రం
జాతక పొంతనలు
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
ఆధ్యాత్మికం
శ్రీకృష్ణాష్టమి
వార్తలు
ప్రార్థన
హిందూ
శ్రీరామనవమి
పండుగలు
వినాయక చవితి
బ్రహ్మోత్సవాలు
దసరా
సంక్రాంతి
దేవీ నవరాత్రులు
యోగా
ఆసనాలు
కథనాలు
హాస్యం
జోకులు
దినఫలాలు
ఫోటోగ్యాలెరీ
వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
ఆరోగ్యం
క్రికెట్
భవిష్యవాణి
ప్రేమాయణం
ఆధ్యాత్మికం
యోగా
హాస్యం
దినఫలాలు
ఫోటోగ్యాలెరీ
చేపలు తిన్న తర్వాత ఏ పదార్థాలను తినకూడదో తెలుసా? (video)
శనివారం, 15 అక్టోబరు 2022 (22:40 IST)
చేపలు తిన్న తర్వాత లేదా చేపలతో ఈ 7 ఆహారాలు తినడం వల్ల తీవ్రమైన అనారోగ్యం వస్తుందని ఆరోగ్య నిపుణులు చెపుతుంటారు. ఆ వివరాలను చూద్దాం.
పెరుగు: చేపలు తిన్న తర్వాత పెరుగు తినకూడదు, ఎందుకంటే పెరుగులోని ప్రోటీన్ల మిశ్రమం విషపూరితం అవుతుంది.
మజ్జిగ : చేపలు తిన్న తర్వాత మజ్జిగ తాగకూడదు, ఇది చర్మ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.
కాఫీ లేదా టీ: టీ-కాఫీలోని కెఫీన్ చేపలతో కలిసిపోయి విషపూరితంగా మారుతుంది, ఇది శరీరానికి హానికరం.
పాలు: చేపల్లో ఉండే పోషకాలతో పాటు పాలలో ఉండే పోషకాలు శరీరంపై ప్రతికూల ప్రభావాలను చూపుతాయి.
ఐస్ క్రీం: వేడి చేపలతో కూడిన చల్లని ఐస్ క్రీం తినడం వల్ల తీవ్రమైన చర్మ సమస్యలు లేదా కడుపు సమస్యలు వస్తాయి.
మిల్క్ స్వీట్స్ : చేపలు తిన్న తర్వాత పాలతో చేసిన స్వీట్లను తినకూడదు.
చికెన్: చేపలు, చికెన్లో వివిధ రకాల ప్రొటీన్లు ఉంటాయి. ఈ ప్రోటీన్లు శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి.
ఈ సమాచారం అవగాహనకై ఇవ్వబడింది. మరింత విపులంగా తెలియాలంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.
వెబ్దునియా పై చదవండి
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
సంబంధిత వార్తలు
బంగారంతో పోటీపడే పులస.. రూ.17వేలకు కొనుగోలు
దొరక్కదొరక్క దొరికిన పులస.. రూ.22వేలతో రికార్డ్
స్లమ్ డాగ్ హజ్బెండ్ నుంచి బరాత్ సాంగ్ విడుదల చేసిన రవితేజ
చేసేది చేపల వ్యాపారం.. కోట్లలో సంపాదన.. ఎలా సాధ్యం?
గోదావరిలో పులస చేపల ప్రవాహం - మళ్లీ దొరికింది.. ధర రూ.23 వేలు
తాాజా వార్తలు
Grand Tiranga Yatra: విజయవాడలో తిరంగ యాత్ర.. పాల్గొన్న చంద్రబాబు, పవన్
Bandla Ganesh: చంద్రబాబును కలిసిన బండ్ల గణేష్- రెండే నిమిషాల్లో ఆ సమస్య మటాష్
జాగ్రత్త బాబూ, అమరావతి కరకట్ట పైన కారులో వెళితే జారిపోద్ది
Telangana: తెలంగాణలో విద్యుత్ డిమాండ్ 9.8 శాతం పెరిగింది
పాకిస్తాన్కి అమెరికా మిస్సైల్స్ అమ్మలేదా, అలాగే టర్కీ కూడా: టర్కీ నుంచి కె.ఎ పాల్
టాలీవుడ్ లేటెస్ట్
#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు
కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !
థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్
రీయూనియన్ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో
మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్
యాప్లో చూడండి
x