యాపిల్ పండుని రోజుకొకటి తిన్నా చాలు... సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని నిపుణులు అంటున్నారు. అదేసమయంలో యాపిల్లో లభించే పీచు వ్యర్థాలను చాలా సులువుగా తొలగిస్తుంది. ఇందులో ఉండే విటమిన్లు, ఖనిజాలు కాలేయం పనితీరును మెరుగుపరుస్తాయి. దానివల్ల కూడా వ్యర్థాలు సులువుగా దూరమవుతుంది.