ఆరోగ్యంగా ఉండేందుకు నిత్యం తీసుకునే ఆహారంతోపాటు పచ్చి కూరగాయలు తీసుకోవాలని వైద్యలు అంటున్నారు. పచ్చి కూరగాయలు అలాగే పండ్లలో ఏదో ఒకటి ఆహారంగా తీసుకుంటుండాలని, వీటిని తీసుకోవడంతో వల్ల చాలా లాభాలున్నాయి. పచ్చికూరగాయలతో ఉండే ఉపయోగాలేంటో చూద్దాం!
ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ధి చెందుతుంది. అజీర్తిని తగ్గిస్తాయి. జామపళ్ళు హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తాయి. పచ్చి జామకాయలో ఉండే టానిస్ మాలిక్, ఆక్సాలిన్ ఆమ్లాలు నోటి దుర్వాసనను పోగోడుతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.