భోజనంతో పాటు రెండు మూడు చెంచాల తేనే తీసుకుంటే నిస్సత్తువ తొలగిపోతుంది. శారీరకంగా బలహీనంగా ఉన్నవారు ఇలా చేస్తే శరీరానికి బలం చేకూర్చినట్లవుతుంది. అలాగే రాత్రిపూట పడుకునే ముందు చల్లటి పాలలో తేనె కలుపుకుని త్రాగండి. దీంతో శరీరం పుష్టిగా మారుతుందంటున్నారు వైద్యులు.