అంటే రోజుకు ఆరు టీ స్పూనుల షుగర్ కంటే ఎక్కవ తీసుకోకూడదు. అయితే పండ్లు, షుగర్ కలపని పండ్ల రసాలు, పాలలో ఉండే సహజసిద్ధమైన చక్కెరలు ఎలాంటి హాని చూపవని స్పష్టం చేసింది. పానీయాలలో కలిపే షుగర్, ఫ్రక్టోజ్, గ్లూకోజ్ వంటివే శరీరానికి హానికరమని, ఊబకాయానికి కారణమని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది.