ఈ టోకెన్తో కంపార్ట్మెంట్లలో చేరిన భక్తుడికి రూ. 50కి రెండు, రూ. 100కి నాలుగు చొప్పున భక్తుడు కోరిన లడ్డూల మేరకు స్టిక్కర్లు అతికించి, అందజేస్తారు. ఈ విధానం పూర్తిగా విజయవంతమైతే మలి దశలో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని మొత్తం 31 కంపార్ట్మెంట్లలోనూ లడ్డూ టోకన్లు జారీ చేస్తారు.