ఐరావతం అనే ఏనుగు ఆయనను ఊరేగింపుగా తీసుకెళ్ళడానికి వచ్చిందని పురాణాలు చెబుతుంటాయి. అదే విధంగా అలంకరించిన ఏనుగులు వెలుతుంటే వాటిలో ఒక దానిపై శ్రీరాముడు ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిటిడి జేఈవో పోలా భాస్కర్, డిప్యూటీ ఈవో భూపతి రెడ్డి, ఏసివిఎస్వో శివకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.