తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

మంగళవారం, 24 మార్చి 2015 (06:03 IST)
తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.  తిరుమలలో సోమవారం ఉదయం 3 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకూ 45,080 భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్టుమెంట్లు 2 నిండాయి. వారికి 3 గంటల సమయం పడుతోంది. ఇక నడకదారిన వచ్చే భక్తులు 4 కంపార్టుమెంటులో ఉన్నారు. వారికి కనీసం 4 గంటల సమయం పడుతోంది. 
 
ఇదిలా ఉండగా మంగళవారం కూడా మామూలుగానే ఉంటుంది. ఈ పరిస్థితి బుధవారం కూడా సాధారణంగానే రద్దీ ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి