తిరుమలలో శుక్రవారం భక్తులతో తిరుమల రద్దీ సాధారణంగా ఉంది. తిరుమలలో గురువారం ఉదయం 3 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకూ 42,952 భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 3 కంపార్టుమెంట్లు పూర్తిగా నిండిపోయాయి. భక్తులు దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. .