రథంలోంచే భక్తులకు దర్శనం ఇచ్చారు. వేలాది మంది భక్తులు గోవింద నామ స్మరణ చేస్తూ స్వామివారి రథోత్సవంలో పాలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు, తిరుపతి జేఈవో, తిరుపతి ఎస్పీ సహా పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.