దైవం పట్ల భక్తి, విశ్వాసాలు బాగా ఏర్పడాలంటే భాగవతం చదవాలి. భాగవత గ్రంథం ఒక్కసారి కాదు. ప్రతిరోజూ పఠించాలి. ఎంతగా పఠిస్తే, అంతగా భగవంతుని లీలలు అర్థమవుతాయి. భగవంతునికి అంతగా దగ్గరయ్యే ప్రయత్నం చేస్తాం.
ఎన్ని రూపాలలో, ఎంతమందిని, ఎన్నిరకాలుగా ఆదుకున్నాడనే విషయాన్ని తెలియచెప్పే ఆ మహాభాగవతం చదివి మన జీవితాన్ని సరైన మార్గంలో పెట్టుకోవాలని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు.