తర్వాత జల్లించిన మైదాపిండి, బేకింగ్ పౌడర్లతో వెన్నను, పంచదార పొడిని బాగా కలిపి క్రీమ్లాగా తయారు చేసుకోవాలి.
తర్వాత ఈ మిశ్రమానికి ఎండు ద్రాక్షను, జీడి పప్పు, పిస్తా పప్పు, బాదం పప్పుచేర్చి, మైదాను కూడా కలిపి, ఒక కప్పు పాలు పోసి పిండి చిక్కగా కాకుండా జారుగా ఉండేట్లు కలుపుకోవాలి. కేక్ ట్రేలో కొద్దిగా వెన్నెపూసి జారుగా కలుపుకున్నమిశ్రమాన్నిపోసి