ఆధార్ కార్డు లేకుంటే రేషన్ కార్డులను కట్ చేస్తామని జాయింట్ కలెక్టర్ ప్రవీణ్కుమార్ చెప్పారు. తద్వారా ఇక నుంచి ఇది తప్పనిసరి కానుంది. తెలుపురంగు రేషన్కార్డు, గ్యాస్ కనెక్షన్, చివరకు విద్యుత్ కనెక్షన్ వంటివి అన్నింటికీ ఆధార్ కార్డు ఉండి తీరాల్సింది. దీనిని ఇపుడు తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.