ఆదివారం సాయికృష్ణ మృతదేహాన్ని పనామాలోని ఒక స్విమ్మింగ్ పూల్లో పోలీసులు కనుగొన్నారు. హ్యూస్టన్ నుంచి పనామాకు సాయికృష్ణ విహార యాత్రకు వెళ్ళిన సందర్భంగా ఈ సంఘటన జరిగినట్టు అతని స్నేహితులు చెపుతున్నారు. సాయికృష్ణ మృతిపై స్థానిక పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.