పాక్ అణ్వాయుధాలను సమకూర్చుకునే విషయంలో అప్పటికి అమెరికా అంచనా కూడా అదే. ఇదే పరిస్థితి మరో రెండు మూడు నెలలపాటు కొనసాగి, పరిస్థితి విషమించితే.. (అప్పటి) ప్రధాని ఇందిరాగాంధీ పాకిస్థాన్లోని అణుస్థావరాలపై సైనిక చర్య నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆనాడు సీఐఏ తన నివేదికలో అభిప్రాయపడింది.