అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వీటిని అందజేసిన అనంతరం భూమికి ఆ వ్యోమనౌక బయల్దేరింది. సెప్టెంబరులో ఈ మానవ రహిత కార్గోషిప్ భూమికి చేరుకుంది. ఈ కార్గో షిప్ ద్వారా వ్యోమగాములకు అవసరమయ్యే నీరు, ఆహారం, దుస్తులు, ఇతర నిత్యావసర వస్తువులను, వాటితో పాటు పరిశోధనకు అవసరమైన జపాన్ కంపెనీకి చెందిన విస్కీని కూడా పంపించారు.