శ్రీలంకలో నిషేధిత సంస్థ ఎల్టీటీఈకి చెందిన మహిళా నేతను పోలీసులు అరెస్టు చేశారు. శ్రీలంకలో నిషేధిత సంస్థ ఎల్టీటీఈ సీ టైగర్స్ మహిళా విభాగం మాజీ అధ్యక్షురాలైన బురుగేసు పహిరది. ఆమె సోమవారం ప్యారిస్కు వెళ్లేందుకుగాను కొలంబో ఎయిర్పోర్టుకు వచ్చారు. ఆ సమయంలో ఆమెను గుర్తించిన టైస్ట్ ఇన్వెస్టిగేషన్స్ డివిజన్(టీడీ) పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.